For Daily Alerts
Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరు పార్టీ వార్త రాయని పత్రిక!?!
News
-Staff
By Staff
|
చిరంజీవి రాజకీయ రంగప్రవేశం గురించి పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అత్యధిక సర్క్యూలేషన్ గల తెలుగు పత్రిక మాత్రం ఈ వార్తను ప్రచురించకపోవడం చర్చనియాంశమయింది. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన ఆ పత్రిక ఎందుకు మిన్నకుండిపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నేత్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్ రెడ్డి మీడియా విలేకరులతో చెప్పినప్పటికీ వార్త మాత్రం ఆ పత్రికలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. చిరంజీవి కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు బ్యానర్ వేసిన ఆ పత్రిక ఇపుడు ఎందుకు ఈ వ్యూహాన్ని అనుసరించిందోనని అనుకుంటున్నారు. ఏమైనా ఇది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, December 12, 2007, 23:53 [IST]
Other articles published on Dec 12, 2007