twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు పార్టీ వార్త రాయని పత్రిక!?!

    By Staff
    |

    చిరంజీవి రాజకీయ రంగప్రవేశం గురించి పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అత్యధిక సర్క్యూలేషన్ గల తెలుగు పత్రిక మాత్రం ఈ వార్తను ప్రచురించకపోవడం చర్చనియాంశమయింది. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన ఆ పత్రిక ఎందుకు మిన్నకుండిపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నేత్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్ రెడ్డి మీడియా విలేకరులతో చెప్పినప్పటికీ వార్త మాత్రం ఆ పత్రికలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. చిరంజీవి కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు బ్యానర్ వేసిన ఆ పత్రిక ఇపుడు ఎందుకు ఈ వ్యూహాన్ని అనుసరించిందోనని అనుకుంటున్నారు. ఏమైనా ఇది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X