twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం చిరంజీవి సిఫార్సు ...

    By Staff
    |

    Chiranjeevi
    ప్రజారాజ్యం పార్టీ అధినేత,తిరుపతి శాసన సభ్యుడు చిరంజీవి సిఫార్సుకు రెస్పాన్స్ లేకుండా పోయింది. హైదరాబాదుకు చెందిన ఇంజనీర్‌ నాగేంద్రప్రసాద్‌ శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చారు. తిరుపతిలో చిరంజీవి పీఏ వరప్రసాద్‌ను కలిసి రెండు కల్యాణాలకు సిఫార్సు లేఖ పొందారు. అయితే ఆ సిఫార్సుకు కల్యాణాలను కానీ ఇతర ఏ దర్శన టికెట్లను కానీ మంజూరుచేయలేదని నాగేంద్రప్రసాద్‌ వాపోయాడు.ఇప్పటివరకూ సిఫార్సు లేఖలివ్వని స్థానిక శాసన సభ్యుడి మొదటి లేఖ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయమని నాగేంద్రప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వివరాలను మీడియా వారు కవర్ చేసారు. ఇది చిరంజీవికే అవమానం అన్నట్లు రాసుకొచ్చాయి. అధికారంలో వేరే గవర్నమెంట్ ఉండటంతో ఇలా జరిగిందంటూ కొందరు కామెంట్ చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X