చిరంజీవికి తృటిలో తప్పిన ముప్పు
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం నగరంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి కాన్వాయ్ కి విధ్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడలో గౌతమ్ నగర్ లో చోటుచేసుకున్నట్టు తెలిసింది.
More from Filmibeat
చిరంజీవి ప్రజారాజ్యం యాక్సిడెంట్ మల్కాజిగిరి ఎన్నికల ప్రచారం chiranjeevi prajarajyam accident malkajgiri


Click it and Unblock the Notifications











