Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’...
తన రాజకీయ ప్రస్థానానికి ఊతమిచ్చేలా..అభిమానుల్లో మళ్ళీ ఊపు తెచ్చేలా ఓ సినిమా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చారట మెగాస్టార్ చిరంజీవి. కాగా ఆ మెగా ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా డీల్ చేసేందుకు ఓ ముగ్గురు దర్శకులను ఎంచుకుపన్న చిరు ఇఫ్ఫుడు ఒన్ బై ఒన్ ఆ ముగ్గురు డైరెక్టర్స్ తోనూ డిస్కషన్స్ జరుపుతున్నారు. 'మగధీర" తో నటుడిగా 149 చిత్రాలు పూర్తి చేసుకున్నచిరంజీవి ఆ ఒక్క సినిమా చేసి 150వ ల్యాండ్ మార్క్ రీచ్ అవడానికి తహతహలాడుతున్నట్టు సమాచారం. తీరిక దొరికినప్పుడల్లా ఈ సెంచరీన్నర ఎటెంప్టులు చేయడం చిరంజీవికి పరిపాటిగా మారింది. అయితే తెరచాటు వ్యవహారాలు మాని ముసుగు ఎప్పుడు తొలగిస్తారనేదే ఆసక్తి రేకెత్తిస్తోంది.
చిరంజీవి ఇటీవల కృష్ణవంశీని కలిసి చాలా సేపు చర్చించినట్టు తెలిసింది. అలాగే సినిమా చేయడానికి సంపిద్దత వ్యక్తం చేస్తూ తనకి సన్నిహితులైన కొందరు దర్శకులకి సంకేతాలు పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన డ్రీమ్ ప్రెజెక్ట్ 'వందేమాతరం" గురించి మాట్లాడం జరిగింది. మరి ఆ కథాంశం పట్ల మెగా స్పందన ఏమిటో మెగా మూవీని టేకప్ చేసే దర్శకుడు ఎవరవుతారో తేలాలంటే మనం ఇంకాస్త వేచి చూడాల్సిందే..!