Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఎన్టీఆర్ పరామర్శ ఎందుకంటే..చిరు
అలాగే యాక్సిడెంట్ జరిగిన రోజునే ఎన్టీఆర్ గురించి ఆయన తల్లి షాలినిని అడిగి తెలుసుకున్నానని, ఎన్టీఆర్కు ఉజ్వల భవిష్యత్ ఉందని చెప్పారు. అనంతరం అల్లు అరవింద్, సినీనటులు బాలకృష్ణ, వేణుమాధవ్, దర్శకుడు వీవీ వినాయక్, సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ లు జూనియర్ ఎన్టీఆర్ను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్కు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించామని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులో ఉందని కిమ్స్ సీఈవో డాక్టర్ భాస్కరరావు తెలిపారు.
బుధవారం నుంచి ఎన్టీఆర్ తనకు తానే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నామన్నారు. మరో నాలుగు రోజుల తర్వాత పూర్తి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగనిపిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ను కూర్చోబెట్టేందుకు, నడిపించేందుకు ప్రయత్నం చేయిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేస్తూ చిరంజీవి వివరణ ఇవ్వటం అందరినీ ఆలోచింపచేసింది.