For Daily Alerts
Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కళ్యాణ్ రామ్ రూటులో ప్రయాణం పెట్టుకున్న రామ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కళ్యాణ్ రామ్ తాజాగా సునీల్ రెడ్డి అనే కెమెరా మెన్ ని దర్సకుడుగా పరిచయం చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో హీరో రామ్ కూడా వెళ్ళనున్నారు. సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రామ్ ఓ చిత్రం రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. రామ్ ప్రస్తుతం తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇక సంతోష్ గతంలో రవితేజతో ఖతర్నాక్, వియన్ ఆదిత్య తో రెయిన్ బో చిత్రాలు చేసారు. రెయిన్ బో చిత్రానికి మంచి కెమెరా వర్క్ అందించారంటూ మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సునీల్.కె.రెడ్డి గతంలో ఒకరికి ఒకరు, భగీరధ, నేను మీకు తెలుసా చిత్రాలకు తెలుసా చిత్రాలుకు చేసారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ కళ్యాణ్ రామ్ సునీల్ కె రెడ్డి సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ సురేష్ ram kalyana ram suneel k reddy santhosh srinivas bellam konda
Story first published: Sunday, October 17, 2010, 11:39 [IST]
Other articles published on Oct 17, 2010