For Quick Alerts
For Daily Alerts
Just In
Don't Miss!
- News
Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీరియర్ కెమెరామన్ విన్సెంట్ కన్నుమూత
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: సినీయర్ కెమెరామెన్, దర్శకుడు ఆలోసియస్ విన్సెంట్(86) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది స్వాస విడిచారు. జూన్ 14, 1928న జన్మించిన విన్సెంట్ కెరీర్లో ఎన్నె సూపర్ హిట్ చిత్రాలకు పని చేసారు.
లెజెండ్ ఎన్టీఆర్ నటించిన ‘మేజర్ చంద్రకాంత్' సినిమాతో పాటు అన్నమయ్య, ఆపద్భాంధవుడు, లేతమనసులు, అడవిరాముడు, బొబ్బిలి సింహం, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లుడుగారు, సాహస వీరుడు సాగర కన్య లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పలు కమర్షియల్ సినిమాలకు పని చేసారు. తమిళం, మళయాలంలో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్లుగా పేరు గాంచిన జయనన్ విన్సెంట్, అజయన్ విన్సెంట్....ఆలసియస్ విన్సెంట్ కుమారులే.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Veteran Cinematographer & Director Aloysius Vincent breathed his last on Wednesday at a private hospital in Chennai. He was undergoing treatment for Pneumonia since some time and passed away at the age of 86.