Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ కు గాయమైందని రచ్చ చేశారు..క్లారిటీ వచ్చింది!
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ గాయపడ్డాడు అంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వాటిపై క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలసి ఇటీవల లాస్ ఏంజెల్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టి స్టారర్ చిత్రం కోసం ట్రైనింగ్ కొరకు వీరిద్దరూ అమెరికా వెళ్లారు. ఆ అక్కడ టెస్ట్ షూట్ లో భాగంగా ఎన్టీఆర్ గాయపడ్డాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్త సారాంశం.
తాజగా ఈ రూమర్ పై క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ గాయపడ్డాడంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. అవి కేవలం గాలివార్తలు మాత్రమే. ఎన్టీఆర్ సన్నిహితులు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ త్వరలోనే హైదరాబాద్ తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు కళ్యాణ్ రామ్ చిత్రం ఎమ్మెల్యే చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనడానికి ఎన్టీఆర్ హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.