చిరుతో ఫోన్ లో మాట్లాడిన సిఎమ్
రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చిరంజీవిని పరామర్శించారు. ఈ నెల 19ననే ఆయన ఫోన్లో శ్రీజ పెళ్లి విషయమై 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చిరంజీవికి అవసరమైన అన్నీ సహాయ సహకారాలు అందజేయడానికి ముఖ్యమంత్రి చిరంజీవికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక తండ్రిగా ఇలాంటి సందర్భంలో ఎంతగా బాధపడతారో తనకు తెలుసునని ముఖ్యమంత్రి చిరంజీవికి ధైర్యం చెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











