twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుతో ఫోన్ లో మాట్లాడిన సిఎమ్

    By Staff
    |

    రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చిరంజీవిని పరామర్శించారు. ఈ నెల 19ననే ఆయన ఫోన్లో శ్రీజ పెళ్లి విషయమై 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చిరంజీవికి అవసరమైన అన్నీ సహాయ సహకారాలు అందజేయడానికి ముఖ్యమంత్రి చిరంజీవికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక తండ్రిగా ఇలాంటి సందర్భంలో ఎంతగా బాధపడతారో తనకు తెలుసునని ముఖ్యమంత్రి చిరంజీవికి ధైర్యం చెప్పినట్టు సమాచారం.

    Read more about: chiranjeevi cm ysr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X