Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
త్రిష సెక్సీ స్పాట్ గురించి...కమెడియన్ కామెంట్! (వీడియో)
హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నాయకి' ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. త్రిష ఈ ఆడియో వేడుకలో చాలా హాట్ గా, తన ఎద పై టాటూ కనిపించేలా, తన ఎద అందాలు కనిపించేలా, చాలా స్టైలిష్ గా ముస్తాబై వచ్చింది.
ఈ సందర్బంగా కమెడియన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ..త్రిష తనకి ఇష్టమైన హీరోయిన్ అని చెబుతూనే.. త్రిష కంటే ఆమె ఎద పై ఉన్న చేప టాటూ అంటేనే నాకు ఇష్టమని మనసులోని మాట బయట పెట్టాడు. ఈ మాటకి త్రిష కూడా కాస్త స్మైల్ ఇచ్చి సైలెంట్ అవ్వగా, త్రిష పక్కన కూర్చున్న బాలయ్య కూడా ఒక నవ్వు విసిరాడు.
నాయకి
సినిమా
వివరాల్లోకి
వెళితే..
త్రిష
ప్రధాన
పాత్రలో
గోవి
దర్శకత్వంలో
తెరకెక్కిన
చిత్రం
'నాయకి'.
గిరిధర్
ప్రొడక్షన్స్
బేనర్లో
గిరిధర్
మామిడిపల్లి,
పద్మజ
మామిడిపల్లి
నిర్మించిన
ఈచిత్రం
రాజ్
కందుకూరి
సమర్పణలో
విడుదలవ్వబోతోంది.
రఘుకుంచె
సంగీతం
అందించిన
ఈ
సినిమా
ఆడియో
విడుదల
కార్యక్రమం
మంగళవారం
హైదరాబాద్
లో
జరిగింది.