For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మగధీర పై పోరాటం
News
oi-Staff
By Staff
|
ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మగధీర చిత్రంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు నమోదయింది. తన కథని వాడుకునే మగధీర చిత్రాన్ని తీసారని యస్.పి.చారి ఆరోపించడం తెలిసిందే. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ వైపు నుండీ కానీ, దర్శకుడు యస్.యస్.రాజమౌళి నుండీ కానీ ఎలాంటి వివరణ రాకపోయేసరికీ తానీ నిర్ణయం తీసుకున్నట్టు యస్.పి.చారి తెలిపారు.
1998వ సంవత్సరంలో చందేరీ అనే నవల 4౦౦ ఏళ్ళక్రిందటి ప్రేమకథ కాప్షన్ తో ప్రతి వారం ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా వచ్చేది. అదే కాప్షన్నిమగధీరలోకూడా వాడుతున్నారని, పునర్జన్మలో పునస్సమాఘం కాన్సెప్ట్ తాను సృష్టించినదే అనీ, హీరోనే కథలో హీరోయిన్ని ఈ జన్మలో కనుగొంటాడనీ...ఇలా తన కథని ఎలాంటి అనుమతి లేకుండా వాడుకున్నారనేది యస్.పి.చారి గారి ఫిర్యాదు సారాంశం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: magadheera ram charan kajal allu aravind ss rajamouli andhra bhoomi spchari మగధీర రామ్ చరణ్ కాజలా అల్లు అరవింద్ యస్యస్రాజమౌళి ఆంధ్రభూమి యస్పిచారి
Story first published: Tuesday, August 4, 2009, 15:25 [IST]
Other articles published on Aug 4, 2009