twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర పై పోరాటం

    By Staff
    |

    ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మగధీర చిత్రంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు నమోదయింది. తన కథని వాడుకునే మగధీర చిత్రాన్ని తీసారని యస్.పి.చారి ఆరోపించడం తెలిసిందే. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ వైపు నుండీ కానీ, దర్శకుడు యస్.యస్.రాజమౌళి నుండీ కానీ ఎలాంటి వివరణ రాకపోయేసరికీ తానీ నిర్ణయం తీసుకున్నట్టు యస్.పి.చారి తెలిపారు.

    1998వ సంవత్సరంలో చందేరీ అనే నవల 4౦౦ ఏళ్ళక్రిందటి ప్రేమకథ కాప్షన్ తో ప్రతి వారం ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా వచ్చేది. అదే కాప్షన్నిమగధీరలోకూడా వాడుతున్నారని, పునర్జన్మలో పునస్సమాఘం కాన్సెప్ట్ తాను సృష్టించినదే అనీ, హీరోనే కథలో హీరోయిన్ని ఈ జన్మలో కనుగొంటాడనీ...ఇలా తన కథని ఎలాంటి అనుమతి లేకుండా వాడుకున్నారనేది యస్.పి.చారి గారి ఫిర్యాదు సారాంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X