పోసాని సిన్మాపై కాంగ్రెస్ ఫిర్యాదు

By Staff

Posani Krishna Murali
హైదరాబాద్‌: పోసాని కృష్ణమురళి నిర్మిస్తున్న 'రాజా గారి చెరువులో చేపలు' చిత్రంపై కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పోసాని... కాంగ్రెస్‌ను దెబ్బతీసెలా ఈ చిత్రం రూపొందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ చిత్రం పేరు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా ఉందని...కాంగ్రెస్‌ ఎంపీ ఎం.ఎ.ఖాన్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం కల్గించేలా ఉన్న ఈ సినిమా సెన్సార్‌ బోర్డు అనుమతి ఇవ్వకుండా ఆపాలని కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X