Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో రామ్ కు ఇది క్రేజీ రికార్డ్, రామజోగయ్యశాస్త్రి కి ధాంక్స్
హైదరాబాద్: హీరో రామ్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అందుకు కారణం...ఆయన మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేయటమే. అదేమింటే...
ముఖ్యంగా 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' పాటకు విపరీతమైన ఆదరణ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పృథ్వీచంద్ర పాడిన ఈ పాటను యూట్యూబ్లో ఏకంగా కోటిమందికి పైగా చూసారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'క్రేజీ క్రేజీ' పాటకు కోటి వ్యూస్ రావడం సంతోషంగా ఉందన్నారు.
'కొత్త ఏడాది రోజున విడుదలైన మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం మా యూనిట్కు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అలరిస్తున్నాయి. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'క్రేజీ క్రేజీ' సాంగ్ బాగుంది. అందుకే ఈ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి' అని నిర్మాత స్రవంతి రవికిషోర్ ఆనందం వ్యక్తం చేశారు.
''యూట్యూబ్లో క్రేజీ ఫీలింగ్ పాటను కోటి మందికిపైగా చూడటం ఆనందంగా ఉంది. దేవిశ్రీప్రసాద్, రామజోగయ్యశాస్త్రికి థ్యాంక్స్' అని హీరో రామ్ ట్వీట్ చేశారు.