Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామానాయుడు ఈ వయస్సులో కూడా ఆపకుండా...
నిర్మాతగా నాకు, నా కుమారుడు సురేష్ కు మధ్య ప్రధాన వ్యత్యాసం ఉంది. నేను సినిమాలు తీసేటప్పుడు ఒకట్రెండు కోట్ల రూపాయలు నష్టపోయినా పట్టించుకోను. అదే సురేష్ బాబు మాత్రం రిస్క్ తీసుకోడు. అయిదొందల రూపాయలు ఖర్చైనా చాలా జాగ్రత్త పడతాడు అంటున్నారు ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు. దాదాసాహెబ్ ఫాల్కే అనార్డుని ఆయనకు ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తన తండ్రి గురించి సురేష్ బాబు మాట్లాడుతూ...ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి నాన్నగారు. ఒక నిర్మాతగా నేను కూడా నాన్నగారి నుంచి ఎంతో నేర్చుకొన్నా. డబ్బు పోయినా, నష్టాలు వచ్చినా మాటపై నిలబడతారు. ఆయన నిర్ణయాలకు మేమెప్పుడూ అడ్డు తగల్లేదు అన్నారు. ఇక ప్రస్తుతం రామానాయుడు..చంద్ర మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. సురేష్ బాబు మాత్రం కేవలం సమర్పుడుగా తన తమ్మడు వెంకటేష్, తన కుమారుడు రాణా చిత్రాలుకు వ్యవహిస్తున్నారు.