For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మనోజ్ కుమార్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: ఇండియన్ సినిమా రంగంలో అందించే అత్యున్నత పురస్కారం దాదా ఫాల్కే అవార్డ్. 2015 సంవత్సారినకి గాను ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆయన వయసు 78.
60, 70ల్లో....మనోజ్ కుమార్ క్రాంతి, వో కౌన్ థి, పురబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపుడా ఔర్ మక్కాన్ లాంటి చిత్రాలతో ఆయన ప్రఖ్యాతి గాంచారు. 1992లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
One of the most prominent actors of Indian cinema, Manoj Kumar has been a cult artist and an inspiration to many generations together. The 78-year-old actor has been bestowed with the prestigious Dadasaheb Phalke award, recently.