Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జోరుమీదున్న నారప్ప.. హైదరాబాద్ చేరిన వెంకీ బృందం.. కరోనా కారణంగా!
విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా.. షూటింగ్ పరంగా సూపర్ జోష్ కొనసాగిస్తున్నారు వెంకటేష్. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్.. తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
మొదటి షెడ్యూల్లో భాగంగా తమిళనాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నిజానికి ఈ షూట్లో కొంతభాగం అనంతపురంలో జరగాల్సి ఉండగా, అక్కడ జనసందోహం ఎక్కువగా ఉండి కొన్ని సమస్యలు తలెత్తడంతో దానిని తమిళనాడులో ఫినిష్ చేశారు. మొత్తానికి విజయవంతంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
తమిళనాడు
నుంచి
హైదరాబాద్
చేరుకున్న
'నారప్ప'
యూనిట్..
కరోనా
కారణంగా
తదుపరి
షెడ్యూల్
వాయిదా
వేసుకుంది.
కరోనా
వైరస్
ప్రభావం
తగ్గిన
తర్వాతే
నెక్స్ట్
షెడ్యూల్
స్టార్ట్
చేస్తారట.
తమిళంలో
సూపర్
హిట్
అయిన
'అసురన్'
సినిమాకు
రీమేక్
గా
రాబోతున్నఈ
చిత్రంలో
వెంకటేష్
సరసన
ప్రియమణి,
రెబా
జాన్
హీరోయిన్స్గా
నటిస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం వెంకీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.