Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వివాహానంతరం...వేశ్యగా మనీషా కొయరాల
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ మనీషా కొయరాలా ఆ మధ్యన పెళ్ళి చేసుకుని సినీ జీవితానికి స్వస్తి చెప్పింది.అయితే తాజాగా ఆమె మనస్సు సినిమాలపై మళ్ళింది.నటిగా కొత్త ఇన్నింగ్స్ని ప్రారంభించటానికి సిద్దపడింది. దీప్తి నావల్ దర్శకత్వంలో రూపొందనున్న 'దో పైసే కి ధూప్ ఛార్ ఆనే కి బారిస్' అనే చిత్రం కమిటైంది.ఆ చిత్రంలో మనీషా వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇదని,వేశ్యగా బతుకు వెళ్లదీయడం ఎంత కష్టమో తెలియజేస్తూనే ఆ వృత్తిలో ఉన్న భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నానని దర్శకుడు దీప్తి చెప్తున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమైన తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి ఎలాంటి కష్టాలకు ఓర్చుకోవల్సి వచ్చింది? ఇంతకీ కథకు ముగింపు ఎలా ఉంటుంది? అనేది కీలకమని చెప్తున్నాడు. కథ వినగానే నటించేందుకు మనీషా ఒప్పుకోవడం తనకు ఆనందం కలిగించిందని దీప్తి చెబుతున్నారు.