twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రహమాన్ పై పరువు నష్టం కేసు

    By Staff
    |

    AR Rahman
    స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో ఈ మద్య గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న రహమాన్ తాజాగా పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. ముంబయి మురికి వాడల నేపధ్యంలో తీసిన ఈ సినిమా టైటిల్ స్లమ్ డాగ్ అని పెట్టడంపై ఈ పాట్నా న్యాయస్ధానంలో కేసు నమోదు అయ్యింది. తాపేశ్వర్ విశ్వకర్మ అనే అతను ఈ కేసు నమోదు చేసాడు. మురికి వాడల్లో ఉండే వారిని కుక్క లతో పోల్చటమేమిటని ఆయన వాదన. ఆ రకంగా తమను అవమాన పరిచారని అంటున్నారు. అలాగే ఈ కేసులో భాగంగా ఇందులో పాలు పంచుకున్న అనీల్ కపూర్,ఎ.ఆర్ .రహమాన్ లను కూడా ఇరికించారు. పిభ్రవరి ఐదున విచారణకు రానున్న ఈ కేసు మొన్న అమితాబ్..స్లమ్ డాగ్ పై తమ బ్లాగ్ లో చేసిన విమర్శనలును గుర్తుకు తెస్తోందంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X