For Daily Alerts
Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున గ్రీకు వీరుడు కాదు..గీకు వీరుడు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హీరో నాగార్జున, మహేష్ బాబులు భూ కభ్జాదారులని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. నాగార్జున బాబు గ్రీకు వీరుడు కాదని గీకు వీరుడని,తెలంగాణాను గీకిన వీరుడని ఆయన ఉద్వేవంగా విమర్శించారు. అలాగే నాగార్జున మనస్సు ఎటూ పోలేదని (ఎటో వెళ్ళిపోయింది మనస్సు..పాటని గుర్తు చేస్తూ) ఈ భూములపైనే ఉందని అన్నారు. అలాగే మహేష్ బాబు కూడా పండుగాడు కాదని..పుండు గాడని..తెలంగాణాపై పుండు రగిల్చే పుండు గాడని విమర్శించారు. తెలంగాణా భూముల్ని కబ్జా చేస్తున్న ఈ నటులు తెలంగాణా ద్రోహులు అని విమర్శించారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదురా తెలంగాణా భాగమైన మాదిరా...హైదరాబాద్ తెలంగాణా ప్రజల రక్త మాంసాలతో కూడుకున్నదని, దానని విడతీయటం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. తెలంగాణా ఇలా బలైపోతుంటే చూస్తూ ఊరుకోం పోరాడతాం అని మాట్లాడారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున మహేష్ బాబు దేశపతి శ్రీనివాస్ తెలంగాణా ద్రోహులు గీకుగాడు పండు గాడు గ్రీకువీరుడు నిన్నే పెళ్ళాడతా పోకిరి nagarjuna mahseh babu pokiri greeku veerudu telangana pandu gadu
Story first published: Tuesday, November 24, 2009, 15:45 [IST]
Other articles published on Nov 24, 2009