పూరీ-అల్లు దేశముదురు డిసెంబర్‌ 22న...

By Staff

పోకిరి సూపర్‌హిట్‌ అయిన తర్వాత అదే శైలిలో అల్లు అర్జున్‌తో పూరీ జగన్నాధ్‌ దేశముదురు సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. జులై 28 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగనుంది. పక్కా ప్రణాళికతో ఈ సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు కొత్త అయిన హంసికా మోత్వానీని దర్శకుడు పూరీ ఎంపిక చేశారు. చక్రి సంగీతం సమకూర్చనున్నారు. యూనివర్సల్‌ మీడియా పతాకంపై భగవాన్‌, దానయ్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X