Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘దేవస్థానం’ మూవీ
అది మాత్రమే కాదు..'వెన్నముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో మహర్షి రాసిన పుస్తకాలను కూడా ఈ సభల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వీటిలో 'వెన్నముద్దలు' ఎనిమిదో ముద్రకావడం విశేషం.
ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ 'ఈ నెల 28న దేవస్థానం చిత్రం ప్రదర్శించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువారు ఈ చిత్రాన్ని చూసి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగాగా కోరుకుంటున్నాను.
ఈ సినిమాతో పాటు తెలుగు మహా సభల్లో నా పుస్తకాలకు కూడా స్థానం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జనార్ధన మహర్షి 'పవిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ కథానాయికగా ఓ బలమైన కథాంశంతో మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.