Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘దేవస్థానం’ మూవీ
అది మాత్రమే కాదు..'వెన్నముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో మహర్షి రాసిన పుస్తకాలను కూడా ఈ సభల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వీటిలో 'వెన్నముద్దలు' ఎనిమిదో ముద్రకావడం విశేషం.
ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ 'ఈ నెల 28న దేవస్థానం చిత్రం ప్రదర్శించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువారు ఈ చిత్రాన్ని చూసి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగాగా కోరుకుంటున్నాను.
ఈ సినిమాతో పాటు తెలుగు మహా సభల్లో నా పుస్తకాలకు కూడా స్థానం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జనార్ధన మహర్షి 'పవిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ కథానాయికగా ఓ బలమైన కథాంశంతో మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.