ఎప్పటినుంచో ఛార్మీకీ,దేవిశ్రీ ప్రసాద్ కి మధ్య ఏదో ఉందనే రూమర్స్ ఉన్నాయి. అయితే ఇద్దరూ అందరిలాగే మేం జస్ట్ ఫ్రెండ్స్ మి అని చెప్తూంటారు. ఇక ఈ క్రేజ్ విషయాన్ని గమనించారో ఏమో యమగోల మళ్ళీ మొదలైంది నిర్మాతలు ఈ జంటతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దేవి హీరోగా నటిస్తున్నాడు. ఇక పవన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ నెల ఇరవై నాలుగు నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బయిట వాళ్ళ సినిమాల్లోనే రెచ్చిపోయి చూపిస్తున్న ఛార్మి ఇక తనకు నచ్చినవాడుతో ఏ రేంజిలో అందాలు పంచనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవీనే అందిస్తారు.