డ్రింక్ తాగించి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారు.. త్వరలో మరో వీడియో.. సుచిత్ర బాంబు
‘ధనుష్, అనునిధ్లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్లోడ్ చేస్తాను’ మరో బాంబు పేల్చిన గాయని సుచిత్ర.
ట్విట్టర్లో లీకులతో సినీ ప్రముఖులను హడలెత్తిస్తున్న గాయని సుచిత్ర కార్తీక్ మరో బాంబు పేల్చింది. 'హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనునిధ్లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్లోడ్ చేస్తాను' అని హెచ్చరించింది. గతంలో ధనుష్, అనిరుధ్లు తనపై దాడి చేశారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇరు సినీ పరిశ్రమల్లో ట్వీట్ల కలకలం
అలాగే శనివారం శృంగారంలో మునిగి తేలుతున్న రానా, త్రిషల ఫొటోను ట్వీట్ చేసి టాలీవుడ్లోను కలవరం రేపింది. సుచిత్ర ట్వీట్లు, ఆమె వ్యవహారశైలిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకిలా చేస్తున్నది. ధనుష్, అనిరుధ్ ఇలా కొందరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నదే విషయం కోలివుడ్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వాడివేడిగా సుచిత్ర ట్వీట్లు
ఇటీవల సుచిత్ర చేసిన కొన్ని ట్వీట్లు చాలా దురుసుగా ఉన్నాయి. కోలివుడ్లో నన్ను ఎదురించే మగాళ్లు ఉన్నారా? తమిళ చిత్ర పరిశ్రమ కోవమ్ నదికన్నా కంపు అని ట్వీట్ చేసింది.

అనిరుధ్, ధనుష్ ఫోన్ల నుంచే..
ఆ నగ్న చిత్రాలను, వీడియోలను ధనుష్, అనిరుధ్ ఫోన్ల నుంచి తీసుకొని లీక్ చేశాను అని మరో ట్వీట్లో సుచిత్ర పేర్కొన్నది.

ధనుష్, అనిరుధ్ నాతో సెక్స్
అలాగే ధనుష్, అనిరుధ్ కూడా నాతో సెక్స్ చేశారు. వారు మత్తు పదార్థం కలిపిన డ్రింక్ తాగించడంతో మత్తులోకి జారుకొన్నాను. అదోక భయంకరమైన అనుభవం.. మాటల్లో చెప్పలేను.

మత్తులో ఉండగానే బెడ్పై వదిలేసి వెళ్లారు..
మగత నిద్రలో ఉండగా నన్న బెడ్పై వదిలేసి వెళ్లిపోయారు. నాతో శృంగారం జరుపుతూ కొద్ది రోజుల క్రితం రికార్డు చేసిన గాయని చిన్మయి క్లిప్లింగ్ చూశారు.

నన్ను బెదిరిస్తున్నారు.. ఏమని కంప్లయింట్..
ఈ వ్యవహారంలో నన్ను వారిద్దరితోపాటు పలువురు సినీ ప్రముఖులు నన్ను బెదిరించారు. నాపై కంప్లయింట్ ఏమని చేస్తారు అని మరో ట్వీట్లో ప్రశ్నించింది.

థాయ్లాండ్లో త్రిష, ధనుష్ న్యూ ఇయర్
న్యూ ఇయర్ సెలెబ్రేషన్ కోసం డిసెంబర్ 30న త్రిష థాయిలాండ్ వెళ్లింది. 31 తేదీ ఉదయం ధనుష్ అక్కడికి చేరుకొని సాయంత్రం వారిని కలుసుకొన్నాడు. ఈ విషయాన్ని వారు అవాస్తవమని ఒప్పుకొంటారా అని ఆమె ప్రశ్నించింది. సుచిత్ర చేసినట్టు భావిస్తున్న వరుస ట్వీట్లను ఓ ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించింంది.

సుచిత్ర కు మానసిక వ్యాధి
సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నదని ఆమె భర్త కార్తీక్ మీడియాకు వెల్లడించారు. ఈ వివాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన మీడియాకు కొన్ని విషయాలు వెల్లడించారు. ఇంతకీ అనిరుధ్, ధనుష్, సుచిత్రల మధ్య వైరానికి కారణమేమిటి. కేవలం వారిద్దరినే ఎందుకు టార్గెట్ చేసింది. తన అకౌంట్ను ప్రైవేట్గా మార్చుకొన్నది. హ్యాక్ ఎందుకు అయిందని ట్వీట్ చేస్తున్న సుచిత్ర ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











