Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మనవడి దోతి ఫంక్షన్ లో దిల్ రాజు చిందులు.. భుజాలపై ఎత్తుకొని..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి సినిమా నిర్మించినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు అందుకునేలా ఉంటాయి. ఆయన ప్రస్తుతం వరుసగా టాప్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా దిల్ రాజు ఇంట్లో వేడుకలు ఉంటే మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు. ఇక ఇటీవల మనవడి దోతి ఫంక్షన్ వేడుకను కూడా ఆయన ఫుల్ జోష్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మనవడు వచ్చాక మరింత జోష్ తో
దిల్
రాజు
మొదటి
భార్య
అనిత
మరణించిన
విషయం
తెలిసిందే.
ఇక
వారికి
ఉన్న
ఏకైక
కుమార్తె
హన్షిత
రెడ్డి
అంటే
దిల్
రాజు
ప్రాణం.
కూతురి
పెళ్లిని
కూడా
ఎంత
గ్రాండ్
గా
చేశారు.
ఇక
పిల్లలంటే
ఎంతగానో
ఇష్టపడే
దిల్
రాజు
మనవడు
పుట్టాక
మరింత
జోష్
తో
కనిపిస్తున్నారనే
చెప్పాలి.
మనవడితోనే
ఎక్కువగా
టైమ్
స్పెండ్
చేస్తున్నాడు.
ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని
ఇక ఇటీవల మనవడి దొతి ఫంక్షన్ ను దిల్ రాజు ఇంట్లోనే నిర్వహించారు. దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలో దిల్ రాజు కాస్త యంగ్ గానే కనిపిస్తున్నారు. మనవడు ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశారు.
చిందులు వేస్తూ
తెల్లని
కుర్తా
పైజమా
ధరించి
'దిల్'
రాజు
వేడుకలో
మనవడికి
సాంప్రదాయం
ప్రకారం
స్నానం
కూడా
చేయించారు.
దిల్
రాజు
కుటుంబ
సభ్యులు
మాత్రమే
కాకుండా
ఆయన
అల్లుడికి
సంబంధించిన
తల్లిదండ్రులు
అలాగే
మరికొందరు
సన్నిహితులు
కూడా
ఈ
మినీ
వేడుకలో
చిందులు
వేస్తూ
కనిపించారు.
Recommended Video
మరింత కలర్ఫుల్ గా
ఇక
దిల్
రాజు
మొదటి
భార్య
అనిత
మరణం
అనంతరం
ఆయన
కూతురు
హన్షిత
ఆలోచించిన
విధానం
చాలా
గ్రేట్
అని
చెప్పవచ్చు.
తండ్రి
ఒంటరిగా
ఉండకూడదని
పెళ్లికి
ఒప్పించింది.
దీంతో
దిల్
రాజు
లాక్
డౌన్
లో
వైషు
రెడ్డిని
వివాహం
చేసుకున్న
విషయం
తెలిసిందే.
ఆ
వివాహం
అనంతరం
దిల్
రాజు
లైఫ్
మరింత
కలర్ఫుల్
గా
మారింది.
వివాహం
చేసుకున్న
చాలా
రోజులకు
తన
ఇంట్లోనే
స్టార్
హీరోలను
పిలిచి
పార్టీ
కూడా
ఇచ్చాడు.