Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మనవడి దోతి ఫంక్షన్ లో దిల్ రాజు చిందులు.. భుజాలపై ఎత్తుకొని..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి సినిమా నిర్మించినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు అందుకునేలా ఉంటాయి. ఆయన ప్రస్తుతం వరుసగా టాప్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా దిల్ రాజు ఇంట్లో వేడుకలు ఉంటే మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు. ఇక ఇటీవల మనవడి దోతి ఫంక్షన్ వేడుకను కూడా ఆయన ఫుల్ జోష్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మనవడు వచ్చాక మరింత జోష్ తో
దిల్
రాజు
మొదటి
భార్య
అనిత
మరణించిన
విషయం
తెలిసిందే.
ఇక
వారికి
ఉన్న
ఏకైక
కుమార్తె
హన్షిత
రెడ్డి
అంటే
దిల్
రాజు
ప్రాణం.
కూతురి
పెళ్లిని
కూడా
ఎంత
గ్రాండ్
గా
చేశారు.
ఇక
పిల్లలంటే
ఎంతగానో
ఇష్టపడే
దిల్
రాజు
మనవడు
పుట్టాక
మరింత
జోష్
తో
కనిపిస్తున్నారనే
చెప్పాలి.
మనవడితోనే
ఎక్కువగా
టైమ్
స్పెండ్
చేస్తున్నాడు.
ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని
ఇక ఇటీవల మనవడి దొతి ఫంక్షన్ ను దిల్ రాజు ఇంట్లోనే నిర్వహించారు. దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలో దిల్ రాజు కాస్త యంగ్ గానే కనిపిస్తున్నారు. మనవడు ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశారు.
చిందులు వేస్తూ
తెల్లని
కుర్తా
పైజమా
ధరించి
'దిల్'
రాజు
వేడుకలో
మనవడికి
సాంప్రదాయం
ప్రకారం
స్నానం
కూడా
చేయించారు.
దిల్
రాజు
కుటుంబ
సభ్యులు
మాత్రమే
కాకుండా
ఆయన
అల్లుడికి
సంబంధించిన
తల్లిదండ్రులు
అలాగే
మరికొందరు
సన్నిహితులు
కూడా
ఈ
మినీ
వేడుకలో
చిందులు
వేస్తూ
కనిపించారు.
Recommended Video
మరింత కలర్ఫుల్ గా
ఇక
దిల్
రాజు
మొదటి
భార్య
అనిత
మరణం
అనంతరం
ఆయన
కూతురు
హన్షిత
ఆలోచించిన
విధానం
చాలా
గ్రేట్
అని
చెప్పవచ్చు.
తండ్రి
ఒంటరిగా
ఉండకూడదని
పెళ్లికి
ఒప్పించింది.
దీంతో
దిల్
రాజు
లాక్
డౌన్
లో
వైషు
రెడ్డిని
వివాహం
చేసుకున్న
విషయం
తెలిసిందే.
ఆ
వివాహం
అనంతరం
దిల్
రాజు
లైఫ్
మరింత
కలర్ఫుల్
గా
మారింది.
వివాహం
చేసుకున్న
చాలా
రోజులకు
తన
ఇంట్లోనే
స్టార్
హీరోలను
పిలిచి
పార్టీ
కూడా
ఇచ్చాడు.