For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ ని కొత్తగా చూపిస్తున్నాం: దిల్ రాజు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
తారక్ ని కొత్తగా చూపించే చిత్రమిది. సినిమా పేరుకు తగ్గట్టు కుటుంబ బంధాలూ, ఆప్యాయతల్ని చూపిస్తున్నాం. ఎన్టీఆర్ మాట్లాడేతీరు, తెర మీద కనిపించే విధానం, వస్త్రధారణ ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఆయన శైలిని కూడా మర్చిపోలేదు. తారక్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో.. అవన్నీ కలగలిసిన చిత్రమిదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఫైట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఆగస్టులో ప్రేక్షకుల రిలీజయ్యే ఈ చిత్రంలో కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు. శ్రీహరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడు' ట్యాగ్ లైన్ పెట్టారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం కాజల్ సమంత శ్రీహరి ప్రకాష్ రాజ్ jr ntr srihari kajal samantha dil raju vamsi paidipally
Story first published: Wednesday, June 23, 2010, 8:09 [IST]
Other articles published on Jun 23, 2010