For Quick Alerts
For Daily Alerts
TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పూరితో గోపిచంద్ భారీ చిత్రం
News
oi-Staff
By Staff
|
వైష్ణో అకాడమీ పతాకంపై ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని, "పోకిరి" వంటి బ్లాక్ బస్టర్ని నిర్మించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ కథానాయకుడుగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. గోపిచంద్ హీరోగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ని వైష్ణో అకాడమీ బేనర్లో రూపొందించనున్నామన్నారు.
ఈ చిత్రాన్ని నవంబరులో ప్రారంభించి ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పూరి చెప్పారు. ఇకనుంచి తన దర్శకత్వంలో వచ్చే అన్ని చిత్రాలూ వైష్ణో అకాడమీ బేనర్లోనే ఉంటాయన్నారు.
వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
Read more about: gopichand puri jagannath idiot pokiri amma nanna o tamil ammayi గోపిచంద్ పూరి జగన్నాథ్ ఇడియట్ పోకిరి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వైష్ణో అకాడమీ
Story first published: Tuesday, August 25, 2009, 14:48 [IST]
Other articles published on Aug 25, 2009