twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరితో గోపిచంద్ భారీ చిత్రం

    By Staff
    |

    వైష్ణో అకాడమీ పతాకంపై ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని, "పోకిరి" వంటి బ్లాక్ బస్టర్‌ని నిర్మించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఎగ్రెసివ్ హీరో గోపిచంద్‌ కథానాయకుడుగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. గోపిచంద్ హీరోగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని వైష్ణో అకాడమీ బేనర్‌లో రూపొందించనున్నామన్నారు.

    ఈ చిత్రాన్ని నవంబరులో ప్రారంభించి ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పూరి చెప్పారు. ఇకనుంచి తన దర్శకత్వంలో వచ్చే అన్ని చిత్రాలూ వైష్ణో అకాడమీ బేనర్‌లోనే ఉంటాయన్నారు.

    వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X