Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా పేరు సూర్య దర్శకుడి వ్యాఖ్యలు.. ఆ జబ్బు ఎప్పటికి తగ్గ కూడదు, అందరికి అంటుకోవాలి!
Recommended Video
చిత్రపరిశ్రమలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం అనే ప్రోగ్రాం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొకరుగా చేయూత అందిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ హాజరయ్యారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కాదంబరి కిరణ్ చేస్తున్నారని వక్కంతం వంశి అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని వక్కంతం వంశి ప్రశంసలతో ముంచెత్తారు.
స్వార్థం కోసం అడగలేదు
కాదంబరి
కిరణ్
తనకు
చాలా
రోజులుగా
పరిచయం
అని
దర్శకుడు
వక్కంతం
వంశి
అన్నారు.
ఈ
మధ్య
తనని
చాలా
సార్లు
కలసినప్పటికీ
తన
చిత్రంలో
వేషం
ఇవ్వాలని
అడగలేదని
వక్కంతం
వంశి
తన
స్వార్థం
కోసం
ఏమి
అడగలేదు.
కానీ
నలుగురికి
మంచి
జరిగే
ఈ
కార్యక్రమానికి
హాజరు
కావాలి
కోరాడు
అని
వక్కంతం
వంశి
తెలిపాడు.
జబ్బుని పెంచుకుంటూ
మనం సైతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్ పదిమందికి సాయపడడం అనే జబ్బు పెంచుకుంటూ పోతున్నాడని వక్కంతం వంశి అన్నారు. ఆ జబ్బు ఎప్పటికి తగ్గకూడదు. అందరికి అంటుకోవాలని కోరుకుంటున్నట్లు వక్కంతం వంశి తెలిపాడు.
లక్ష సాయం
మనం సైతం కార్యక్రమానికి తాను కూడా రూ లక్ష సాయం అందిస్తున్నట్లు వక్కంతం వంశి తెలిపారు. తాను ఈ సాయం చేయడానికి స్ఫూర్తి రామజోగయ్య శాస్త్రి అని అన్నారు.
నాని కూడా
నేచురల్
స్టార్
నాని
కూడా
ఈ
కార్యక్రమానికి
హాజరై
సాయం
అందించారు.
ఈ
సందర్భంగా
కాదంబరి
కిరణ్
ని
అభినందించారు.