Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా పేరు సూర్య దర్శకుడి వ్యాఖ్యలు.. ఆ జబ్బు ఎప్పటికి తగ్గ కూడదు, అందరికి అంటుకోవాలి!
Recommended Video
చిత్రపరిశ్రమలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం అనే ప్రోగ్రాం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొకరుగా చేయూత అందిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ హాజరయ్యారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కాదంబరి కిరణ్ చేస్తున్నారని వక్కంతం వంశి అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని వక్కంతం వంశి ప్రశంసలతో ముంచెత్తారు.
స్వార్థం కోసం అడగలేదు
కాదంబరి
కిరణ్
తనకు
చాలా
రోజులుగా
పరిచయం
అని
దర్శకుడు
వక్కంతం
వంశి
అన్నారు.
ఈ
మధ్య
తనని
చాలా
సార్లు
కలసినప్పటికీ
తన
చిత్రంలో
వేషం
ఇవ్వాలని
అడగలేదని
వక్కంతం
వంశి
తన
స్వార్థం
కోసం
ఏమి
అడగలేదు.
కానీ
నలుగురికి
మంచి
జరిగే
ఈ
కార్యక్రమానికి
హాజరు
కావాలి
కోరాడు
అని
వక్కంతం
వంశి
తెలిపాడు.
జబ్బుని పెంచుకుంటూ
మనం సైతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్ పదిమందికి సాయపడడం అనే జబ్బు పెంచుకుంటూ పోతున్నాడని వక్కంతం వంశి అన్నారు. ఆ జబ్బు ఎప్పటికి తగ్గకూడదు. అందరికి అంటుకోవాలని కోరుకుంటున్నట్లు వక్కంతం వంశి తెలిపాడు.
లక్ష సాయం
మనం సైతం కార్యక్రమానికి తాను కూడా రూ లక్ష సాయం అందిస్తున్నట్లు వక్కంతం వంశి తెలిపారు. తాను ఈ సాయం చేయడానికి స్ఫూర్తి రామజోగయ్య శాస్త్రి అని అన్నారు.
నాని కూడా
నేచురల్
స్టార్
నాని
కూడా
ఈ
కార్యక్రమానికి
హాజరై
సాయం
అందించారు.
ఈ
సందర్భంగా
కాదంబరి
కిరణ్
ని
అభినందించారు.