twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పేరు సూర్య దర్శకుడి వ్యాఖ్యలు.. ఆ జబ్బు ఎప్పటికి తగ్గ కూడదు, అందరికి అంటుకోవాలి!

    |

    Recommended Video

    Director Vakkantham Vamsi Speech At Manam Saitam

    చిత్రపరిశ్రమలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం అనే ప్రోగ్రాం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొకరుగా చేయూత అందిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ హాజరయ్యారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కాదంబరి కిరణ్ చేస్తున్నారని వక్కంతం వంశి అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని వక్కంతం వంశి ప్రశంసలతో ముంచెత్తారు.

    స్వార్థం కోసం అడగలేదు

    స్వార్థం కోసం అడగలేదు


    కాదంబరి కిరణ్ తనకు చాలా రోజులుగా పరిచయం అని దర్శకుడు వక్కంతం వంశి అన్నారు. ఈ మధ్య తనని చాలా సార్లు కలసినప్పటికీ తన చిత్రంలో వేషం ఇవ్వాలని అడగలేదని వక్కంతం వంశి తన స్వార్థం కోసం ఏమి అడగలేదు. కానీ నలుగురికి మంచి జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలి కోరాడు అని వక్కంతం వంశి తెలిపాడు.

    జబ్బుని పెంచుకుంటూ

    జబ్బుని పెంచుకుంటూ

    మనం సైతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్ పదిమందికి సాయపడడం అనే జబ్బు పెంచుకుంటూ పోతున్నాడని వక్కంతం వంశి అన్నారు. ఆ జబ్బు ఎప్పటికి తగ్గకూడదు. అందరికి అంటుకోవాలని కోరుకుంటున్నట్లు వక్కంతం వంశి తెలిపాడు.

    లక్ష సాయం

    లక్ష సాయం

    మనం సైతం కార్యక్రమానికి తాను కూడా రూ లక్ష సాయం అందిస్తున్నట్లు వక్కంతం వంశి తెలిపారు. తాను ఈ సాయం చేయడానికి స్ఫూర్తి రామజోగయ్య శాస్త్రి అని అన్నారు.

    నాని కూడా

    నాని కూడా


    నేచురల్ స్టార్ నాని కూడా ఈ కార్యక్రమానికి హాజరై సాయం అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని అభినందించారు.

    English summary
    Director Vakkantham Vamsi Speech at Manam Saitam. Tollywood celebrities donates for Manam saitham
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X