Just In
- 15 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 35 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 47 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దృశ్యం దర్శకుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. చావు బతుకుల్లో హైదరాబాద్లో చికిత్స
బాలీవుడ్ దర్శకుడు, దృశ్యం ఫేమ్ నిషికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. తాజా రిపోర్టు ప్రకారం నిషికాంత్ కామత్ గతంలో లివర్ సిర్హోసిస్తో బాధపడుతూ చికిత్స తీసుకొన్నారు. అయితే అదే వ్యాధి ఇప్పుడు మళ్లీ తిరగదోడిందనే విషయం తెలిసింది.
నిషికాంత్ కామత్ 2004లో హవా అనీ దే అనే చిత్రంలో నటించడం ద్వారా సినీ ప్రయాణం ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రం దృశ్యం చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేయడం ద్వారా నిషికాంత్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

2008లో ముంబై మేరీ జాన్ చిత్రం ద్వారా నిషికాంత్ దర్శకుడిగా మారారు. మదారీ, ఫంగే, ఫోర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా జాన్ అబ్రహం నటించిన రాకీ హాండ్సమ్ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం దర్బాదార్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో రిలీజ్కు ప్లాన్ చేశారు.