For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జెండాకు అవమానమంటూ... షారుఖ్పై కేసు
News
oi-Santhosh
By Bojja Kumar
|
ఈ విషయమై రవీంద్ర మాట్లాడుతూ....షారుఖ్ జెండా నియమాలు మరిచి కాషాయం రంగు కిందకి, ఆకుపచ్చ రంగు పైకి ఉంచి జెండా ఊపారని, ఇది జెండాను అవమానించడమే అని రవీంద్ర తెలిపారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఊరుకుంటే జెండా ఎగురవేసే నిబంధనలు అంతా మరిచి పోతారని, అందుకే షారుఖ్పై కేసు వేయాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిపారు.
రవీంద్ర బహ్మా ఇటీవల గెహ్నా వశిష్ట అనే మోడల్పై ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారు. జెండాను బికినీకి చుట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వశిస్ట్ త్రివర్ణ పతాకాన్ని అవమానించింది. జాతీయ జెండాను ఎవరు అవమానించినా ఊరుకునేది లేదని, వారిని కోర్టుకు ఈడ్చుడే అని రవీంద్ర తేల్చి చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Social worker Ravindra Brahme has lodged a case against Bollywood actor Shahrukh Khan for disrespecting the national flag during the celebrations that followed the Indian cricket team’s victory in the World Cup final held on on April 2, 2011.