For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
లోఫర్ లాస్: డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
News
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్పై పలువురు డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారు. గతంలో పూరి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి వద్ద రభస సృష్టించారు.
పూరీ ఆఫీస్పైనా కూడా దాడి చేశారు. రాబోయే కాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే ఇవ్వాలని వారు గొడవ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేసిన విషయంపై పూరి జగన్నాథ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారిపై 323, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోఫర్ సినిమాలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. హీరోయిన్గా దిశా పటానీ నటించింది. ఈ సినిమా నిరుడు డిసెంబర్లో భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Film distributors attacked director Puri Jagannath on Loafar cinema loss
Story first published: Saturday, April 16, 2016, 18:35 [IST]
Other articles published on Apr 16, 2016