Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ నిశ్చితార్దం కోసం డంగు సున్నంతో...
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ పేరు చెప్పి దోమకొండ కోట కొత్త మెరుగులు,సొగుసులు దిద్దుకుంటోంది.దోమకొండ సంస్థాన వారసుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు కొడుకు అనిల్ కోడలు శోభనల కూతురైన ఉపాసనను చరణ్ పెళ్లాడనున్న విషయం తెలిసిందే.దాంతో ఈ కోటకు పూర్వ వైభవం దక్కింది. నిజానికి ఈ కోటలో హైలెట్ అద్దాల మేడ.అక్కడకు వెళ్లే ప్రధాన ద్వారాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నారు.అందుకోసం రాజస్ధాన్ నుంచి తెప్పించిన డంగు సున్నంతో మరమత్తులు చేస్తున్నారు.పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రతినిధి బృందం పర్యవేక్షణలో ఈ అభివృద్ది పనులు జరుగుతున్నాయి.ఇక ఈ కోటను చూసేందుకు రోజూ సందర్సకులు ఎక్కడెక్కడనుంచో వస్తున్నారు.వచ్చే నెల రెండవ తేదిన జరిగే ఈ పంక్షన్ చాలా గ్రాండ్ గా జరగాలని ఇరు పక్షాల వారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.అందులోనూ ఉపాసనకు చారిత్రిక కట్టడాలంటే చాలా ఇష్టం కావటంతో ఆమె ఆసక్తి మేరకే ఈ కోటలో నిశ్చితార్దం ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తున్నారు.ఇక నిజాం కాలం నాటి ఈ కోట ఇప్పుడు అందాలతో మెరిసిపోతోంది.