twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మహేష్ ఖలేజా' ని మిస్సవద్దు అంటున్న బాలకృష్ణ

    By Srikanya
    |

    నందమూరి బాలకృష్ణ నిన్న(బుధవారం) రాత్రి ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో ఖలేజా చిత్రం స్పెషల్ షో చూసారు. నిర్మాత సి.కళ్యాణ్ ఈ షోను ఎరేంజ్ చేసారు. ఇక బాలకృష్ణ ఈ సినిమాను తన కుటుంబ సభ్యులతో వచ్చి చూసి వెళ్ళారు. ఆయన చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. ఇక ఆ షో అయిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు,రాజకీయ నాయకులకు ఈ చిత్రం మరో షో వేసారు. అలాగే ఈ చిత్రం బెనిఫిట్ షోలతో ఈ రోజు(అక్టోబర్ 7) ప్రపంచమంతటా విడుదలైంది. మహేష్, అనూష్క కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే సూపర్ మూవీ, మహీ చాలా ఎక్సలెంట్ గా చేసాడు..డోంట్ మిస్ మహేష్ ఖలేజా అని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X