Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మీనా మళ్ళీ మొదలెట్టింది...
అయితే ఈ మద్య ఆది కేశవుల నాయుడు ఉదంతంతో ఛానెల్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. డబ్బు తీసుకుని కావల్సిన వారందరికీ సీరియల్స్ సాంక్షన్ చేయటాన్ని ఆపుచేయాలని ఇక నుంచి ఇన్ హౌస్ ప్రొడక్షన్ కే ప్రయారియీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో దొరస్వామి రాజుగారు నిర్మిస్తున్న ఈ సీరియల్ కు యాభై మూడు ఎపిసోడ్లు వరకే పర్మిషన్ వచ్చింది.
దాంతో గతంలో అన్నమయ్య చిత్రం తీసి హిట్టి కొట్టిన అనుభవంతో దొరస్వామి రాజుగారు తన ఆస్ధాన కథానాయకి మీనాతో ఈ సీరియల్ ని సినిమాగా తీసే ఆలోచనలో ఉండి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. కొంతమంది ఆ సీరియల్ దర్శకుడు ఉదయ్ భాస్కర్ నే చిత్రాన్ని డైరక్ట్ చేసే భాద్యత అప్పచెప్పుతాడని అంటున్నారు. మరికొంత మంది అదేంకాదు..మళ్ళీ రాఘవేంద్రరావు చేతే చేయించే యోచన ఉందంటున్నారు. ఇక మీనా మాత్రం పెళ్ళయినా ఈ సినిమాను కంటెన్యూ చేస్తానంటోంది.