Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గౌరవ డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు
మోహన్ బాబు ఎంజీఆర్ వర్శిటీ డాక్టరేట్ అందుకున్నారు.తమిళ గవర్నర్ విద్యాసాగర్ రావు నుండి డాక్టరేట్ అందుకున్నారు.సినీ రంగంలో సేవలకుగాను ఆయనకు అవార్డు ఇచ్చారు. మోహన్ బాబు ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో
ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు ఎంజీఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు చేతుల మీదుగా ఆయన బుధవారం ఈ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను మోహన్ బాబుకు ఎంజీఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
తెలుగు సినిమా రంగంలో 40 సంవత్సరాల అనుభవం, 573కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఇప్పటి వరకు 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.
మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెం లో 19 మార్చి 1952న జన్మించారు. మద్రాసులో సైన్స్లో డిగ్రీని పుచ్చుకొన్నారు, సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యారు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.