Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్ స్టార్స్...బిగ్ ఎక్సెపెండిచర్..బిగ్ ఫ్లాఫ్
కథ ప్రకారం ఆదిత్య(అభిషేక్ బచ్చన్) ప్రేమంటే తెలియని అనాధగా ఓ పాస్టర్ కుటుంబం చేతిలో పెరుగుతాడు. అతనికి తంత్రాలు,మంత్రాలు అన్నీ అబ్బుతాయి. అయితే అతన్ని రిజ్ రైజవాడ(కె.కె.మీనన్) అనే పేరు గల విలన్ అతనని వెంటాడుతూంటాడు.విలన్ జీవిత లక్ష్యం అమృతం సాదించి మృత్యుంజయుడుగా మారటం. అయితే అమృతాన్ని సాదించాలంటే ద్రోణాని ఎదుర్కోవాలి. అయితే అతనికి ద్రోణా ఎవరో తెలియదు. కానీ ఓ రోజు ఆదిత్య ధరించిన డ్రస్ చూసి అతనే ద్రోణా అని గుర్తు పట్టి వేటాడటం ప్రారంభిస్తాడు. అయితే ఆదిత్యకి తానే ద్రోణా నని...తనే అమృత రక్షకుడుని అనే విషయం తెలియదు. ఈ ప్రయాణంలో అతన్ని సోనియా(ప్రియాంకా చోప్రా) బాడీ గార్డులా రక్షిస్తూంటుంది. తర్వాత ఆమే అతని అసలు జన్మ రహస్యం చెప్పి బర్త్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆదిత్య అతని తల్లి రాణీ జయతి దేవీ (జయా బచ్చన్) ని కలసుకుని తన రూట్స్ వెతుక్కోవటానికి బయిలు దేరతాడు. అయితే విలన్ అతన్ని ఈ లోగా పట్టేసి అడ్డగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకుని ఆదిత్య ఎలా విలన్ ని శిక్షించాడు,అమృతాన్ని ఎలా రక్షిస్తాడనేది మిగతా కథ.
ఎక్కవగా
గ్రాఫిక్స్
మీద
ఆధారపడిన
ఈ
సినిమాలో
రెండు
సీక్వెన్స్
అవుట్
స్టాండిగ్
లో
కనపడి
అబ్బురమనిపిస్తాయి.
అవి
ట్రైన్
సీక్వెన్స్,
జయా
బచ్చన్
శిల
గా
మారే
సన్నివేశం
ఒకటి.
అలాగే
ప్రియాంక
ఇంట్రడక్షన్
సన్నివేశం
అధ్బుతమనిపిస్తుంది.
ఇక
ఎక్కువ
విజువల్స్
పైనే
ఆదారపడే
క్రమంలో
జరిగిన
ఈ
పొరపాటుకి
బయ్యర్లు
,డిస్ట్రిబ్యూటర్స్
భారీ
మూల్యమే
చెల్లించాల్సి
ఉంటుందంటున్నారు.
అప్పటికీ
ముగ్గురు
రచయితలు
జయదీప్
సర్కార్,రోహిణి,గోల్డ్
భెల్
కలసి
ఈ
స్క్రిప్టుని
తయారుచేసారు.ఈ
కథలో
ద్రోణా
సూపర్
హీరోనా
లేక
ఫాంటసీ
హీరోనా
అన్నది
స్పష్టం
చేయకపోవటమే
కథ
పరంగా
ప్రధాన
సమస్యగా
తయారైంది.అలాగే
విలన్
గా
చేసిన
కె.కె.మీనన్
పాత్ర
బఫూన్
కన్నా
మరింత
తక్కువ
స్ధాయిలో
ఉండటం
సినిమాని
మరింతగా
దిగజార్చింది.యేదైమైనా
ఈ
సినిమా
ప్రేక్షకులను
ఆకట్టుకోవటంలో
విఫలం
కావటం
బాలీవుడ్
భారీ
తనానికి
మరో
సారి
చెక్
చెప్పినట్లయింది.