twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమైంది నాలో అంటున్న రాజేంద్రప్రసాద్!

    By Sindhu
    |

    శ్రీకృష్ణపరమాత్మాడికి కాలేజ్ లో పనేంటి? అసలు కాలేజ్ లో ఆయన ఏం చేశాడు? తమాషాగా అనిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమే 'ఏమైందినాలో". కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపోందుతున్న ఈ చిత్రంలో శివాజి, అర్చన జంటగా నటించారు. కృష్ణుడిగా ప్రత్యేకపాత్రలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. రాజేంద్రకుమార్ ఈచిత్రానికి దర్శకుడు. విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా గురించి నిర్మాత చేగొండి హరిబాబు మాట్లాడుతూ 'ప్రేమ కథల్లో ఇదో కొత్త కోణం. యూత్ కి ఈ సినిమా బాగా నచ్చుంది. వరైటి పాత్రను ఇందులో శివాజి చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పాటలు మంచి ప్రేకాదరణ పొందాయి. ఈ నెల ఆఖరు వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రం ఇతర పాత్రల్లో వేణుమాధవ్, బ్రహ్మానందం తదితరులు నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X