Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోవిందుడు ఎవ్వరివాడుతో బృందావనం పై అంచనాలు పెరిగాయి..!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఖలేజా తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా బృందావనం. పోయిన గురువారం విడుదలైన ఈసినిమా నిన్నటివరకు మంచి హౌస్ పుల్ కలేక్షన్లు రాబట్టింది. ఐతే ఇప్పటివరకు దసరాసెలవులు మరియు వారాంతపు సెలవులు రావడంతో మంచి వసూళ్శను రాబట్టిన ఈ సినిమా సోమవారం ఎలా ఉంటుందోనని సినీవిశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మన తెలుగు మేధావులుకి నచ్చిన సినిమాలు కోన్ని మాస్ ఆడియన్స్ కు నచ్చవు. అలాంటికోవలోకి చెందుతాయి ప్రస్దానం, వేదం లాంటి సినిమాలు. ఐతే ఎన్టీఆర్ నటించినటువంటి బృందావనం సినిమాకి మొదటినుండి పాజిటివ్ గా రివ్యూస్ రాయడం వల్ల ఈ సినిమాని సినీవిశ్లేషకులు ఎక్కడికో తీసుకోనిపోయారు.
సినిమాలను ప్రచారం చేయడంలో దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది కాబట్టి మొదటినుంచి ఈ సినిమాని ప్రేక్షకులకు చేరువచెయ్యడంలో తాను సఫలీకృతం అయ్యడానే చెప్పాలి. బృందావనం సినిమా గురించి ఇప్పటికే అన్ని టివిలలో ఇచ్చినటువంటి ప్రాగ్రాంలకు మంచి స్పందన వచ్చినసంగతి అందరికి తెలిసిందే. దసరా సందర్బంగా ఈ సినిమాపై మాటివి మరియు జెమినిటివిలలో 'గోవిందుడు ఎవ్వరివాడు' అనే కార్యక్రమం చాలా క్లిక్ అవ్వడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగాయి.