For Daily Alerts
Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ రచయిత్రి అచ్యుతవల్లి మృతి
News
oi-Staff
By Staff
|
హైదరాబాద్: 'ఇదెక్కడి న్యాయం' సినిమా రచయిత్రి ఇరగంటి వెంకట శేష అచ్యుతవల్లి (72) ఆదివారం హైదరాబాద్లో మృతి చెందారు. నిన్న(సోమవారం) అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు ఉత్తమ సినీ రచయిత్రిగా బంగారు నంది అవార్డు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి(తాడేపల్లి గూడెం ప్రక్కన) ఆమె స్వగ్రామం. తన జీవితకాలంలో ఆమె పాఠాకాదరణ పొందన 'అమ్మ మనసు' వంటి 18 నవలలు రచించారు. అంతేకాక సంగీతం లో 'రాజ్యలక్ష్మి' అవార్డును సైతం పొందారు. సాహిత్యంలో ఆంధ్ర సాహిత్య సరస్వతి బిరుదు పొందడమే కాకుండా ఆంధ్ర సాహిత్య సభ వారు స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. వల్లీ మృతి పట్ల సాహితీవేత్తలు, ప్రజా ప్రతినిధులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu hyderabad achyuthvalli film writer dasari rajyalakshmi హైదరాబాద్ వెంకటశేషఅచ్యుతవల్లి
Story first published: Tuesday, February 3, 2009, 11:18 [IST]
Other articles published on Feb 3, 2009