Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నందమూరి హీరో మొదటిసారి అలా చెయ్యబోతున్నాడు!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా మూవీ నా నువ్వే వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ హీరో ఏం.ఎల్.ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్లుడి ఈ హీరో కొత్త సినిమా మొదలుకాబోతోంది. కెమెరా మెన్ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నివేదా థామస్, షాలినీ పాండేలను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న గుహన్ తన కథకు కళ్యాణ్ రామ్ ను ఎంచుకోవడం తో ఈ ఆయన కళ్యాణ్ రామ్ ను ఎలా చుపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేయ్యబోతున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశం తో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో శాలిని పండే మెయిన్ హీరోయిన్ గా నటించబోతుండగా నివేదా థామస్ ముఖ్య పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.