Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆఫర్స్ లేవని మీడియా వద్ద ఏడుపు
ఆస్కార్ విన్నర్ 'స్లమ్డాగ్ మిలియనీర్' సినిమాతో హలీవుడ్ లో సినిమాలు సాధించిన ఇండియన్ అమ్మాయి.. ఫ్రిదా పింటో.ఆమె తాజా చిత్రం 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఈ వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ''బాలీవుడ్లో నాకు అవకాశాలు రావటం లేదు. వచ్చినా ఒకటి ఆరా ఆఫర్స్ వచ్చినా అవి కధలు బాగోటం లేదు.. ఇప్పటి వరకూ విన్న కథల్లో ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. సినిమాలేం చేయకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టరు. నేనేం పెద్ద స్టార్ని కాదు కదా'' అని బాధపడుతోంది.అలాగే ...ఇదే పరిస్ధితి కొనసాగితే..ఏదో ఒక రోజు నేనే సొంతంగా ఓ సినిమా తీస్తా. అంతకు ముందే నిర్మాణ రంగం మీద కాస్త అనుభవం సంపాదించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మొదట ఆమె రచ్చ గెలిచి వచ్చినా ఇంట్లో గెలవలేకపోతోంది. మరి ఆమె భాధ చూసి ఎవరన్నా ఆఫర్ ఇచ్చి ఆమెను ఓదారుస్తారేమో చూడాలి.