For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గీత గోవిందం ఆడియో వేడుక.. చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్!
News
oi-Dornadula Tirumala
|
యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గీత గోవిందం. రష్మిక మందన హీరోయిన్. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా గీత గోవిందం తెరకెక్కుతోంది. గీత ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ఆడియో వేడుక జులై 29 జరగబోతోంది. ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టీజర్ గమనిస్తే విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆడియో వేడుకకు హాజరవుతుండడంతో ఈ చిత్రానికి మరింతగా ప్రాధాన్యత దక్కింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: allu arjun vijay devarakonda geetha arts parasuram rashmika mandanna విజయ్ దేవరకొండ గీత ఆర్ట్స్ పరశురామ్
English summary
Geetha Govindam audio launch date confirmed. Stylish star Allu Arjun is the chief guest
Story first published: Thursday, July 26, 2018, 17:35 [IST]
Other articles published on Jul 26, 2018