For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'ఆరెంజ్' దెబ్బకి తెలుగుకి జెనీలియా గుడ్ బై !?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంలో చేసి వివాదాలు పాలైన జెనీలియా కొంతకాలం పాటు తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఆమె 'ఆరెంజ్' తర్వాత ఒక్క తెలుగు చిత్రం కూడా ఒప్పుకోలేదు. అయితే ఆమెకు 'ఆరెంజ్' తర్వాత నిజంగా ఆఫర్స్ రాకే బ్రేక్ తీసుకుంటోంది కానీ వేరే కారణమేమీ లేదని కొందరంటున్నారు. ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె దృష్టి ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉందనేది నిజం. ఇక త్వరలో విడుదల కానున్న 'బొమ్మరిల్లు' రీమేక్ 'ఇట్స్ మై లైఫ్', 'హుక్ యా క్రూక్' చిత్రాల మీదే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు హిట్టై ఆమెకు హిందిలో పూర్తి బిజీ చేస్తాయని భావిస్తోంది. అయితే తెలుగులో మాత్రం చేయనని తానేమీ నిర్ణయం తీసుకోలేదంటోంది..ఈ విషయమై మాట్లాడుతూ...నేనేమీ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే భవిష్యంత్ లో ఏం జరుగుతుందో చూడాలి అంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, January 7, 2011, 12:18 [IST]
Other articles published on Jan 7, 2011