For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
కోర్టుకు హాజరైన గిరీష్ కర్నాడ్
News
oi-Surya
By Srikanya
|
బెంగళూరు : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్ ఇక్కడి 9వ ఏసీఎంఎం కోర్టు ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆయన కథను సమకూర్చిన నాగమండల చిత్రంలో 'మాయదో మనద భార' పాటను తాను రచించిన కవితా సంకలనం నుంచి ఆయన తన అనుమతి లేకుండా వినియోగించుకున్నారని రచయిత గోపాల్ వాజ్పేయి కోర్టులో ఫిర్యాదు చేశారు.
విచారణకు గిరీష్ కర్నాడ్ గైర్హాజరయ్యారు. దీంతో గోపాల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు వారెంటు జారీ చేయటంతో గిరీష్ కర్నాడ్ విచారణకు హాజరయ్యారు. చిత్రంలో ఉపయోగించుకున్న పాటకు సంబంధించిన వివరాల్ని ఆయన కోర్టుకు అందించారు. ఈ రెండింటినీ పరిశీలించి విచారించి నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
In response to a plagiarism complaint filed by writer and lyricist Gopala Vajpayee, a Bangalore court has issued summons to well-known writer, actor and director Girish Karnad.
Story first published: Tuesday, September 23, 2014, 9:08 [IST]
Other articles published on Sep 23, 2014