కోర్టుకు హాజరైన గిరీష్‌ కర్నాడ్‌

By Srikanya

బెంగళూరు : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, నటుడు గిరీష్‌ కర్నాడ్‌ ఇక్కడి 9వ ఏసీఎంఎం కోర్టు ముందు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆయన కథను సమకూర్చిన నాగమండల చిత్రంలో 'మాయదో మనద భార' పాటను తాను రచించిన కవితా సంకలనం నుంచి ఆయన తన అనుమతి లేకుండా వినియోగించుకున్నారని రచయిత గోపాల్‌ వాజ్‌పేయి కోర్టులో ఫిర్యాదు చేశారు.

విచారణకు గిరీష్‌ కర్నాడ్‌ గైర్హాజరయ్యారు. దీంతో గోపాల్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. కోర్టు వారెంటు జారీ చేయటంతో గిరీష్‌ కర్నాడ్‌ విచారణకు హాజరయ్యారు. చిత్రంలో ఉపయోగించుకున్న పాటకు సంబంధించిన వివరాల్ని ఆయన కోర్టుకు అందించారు. ఈ రెండింటినీ పరిశీలించి విచారించి నిర్ణయం తీసుకోనున్నారు.

Girish Karnad goes to court in plagiarism case

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X