Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గోపీచంద్ ఈసారి హిట్ కొట్టడం ఖాయం, పంతం టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్!
ఆడియన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్ లో గోపీచంద్ మాట్లాడిన మాటలు వింటుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి.
గోపీచంద్ సిల్వర్ జూబ్లీ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా తెరేకేక్కిస్తున్నారు. ఇటీవల టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లండన్, స్కాట్లాండ్లోని అందమైన లొకేషన్లలో సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని చిత్ర నిర్మాత ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించడం జరిగింది. ఈ సినిమాతో గోపీచంద్ తప్పకుండా విజయం సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.