Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గోపీచంద్ ఈసారి హిట్ కొట్టడం ఖాయం, పంతం టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్!
ఆడియన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్ లో గోపీచంద్ మాట్లాడిన మాటలు వింటుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి.
గోపీచంద్ సిల్వర్ జూబ్లీ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా తెరేకేక్కిస్తున్నారు. ఇటీవల టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లండన్, స్కాట్లాండ్లోని అందమైన లొకేషన్లలో సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని చిత్ర నిర్మాత ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించడం జరిగింది. ఈ సినిమాతో గోపీచంద్ తప్పకుండా విజయం సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.