Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపీచంద్ ఈసారి హిట్ కొట్టడం ఖాయం, పంతం టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్!
ఆడియన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్ లో గోపీచంద్ మాట్లాడిన మాటలు వింటుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి.
గోపీచంద్ సిల్వర్ జూబ్లీ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా తెరేకేక్కిస్తున్నారు. ఇటీవల టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లండన్, స్కాట్లాండ్లోని అందమైన లొకేషన్లలో సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని చిత్ర నిర్మాత ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించడం జరిగింది. ఈ సినిమాతో గోపీచంద్ తప్పకుండా విజయం సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.